గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం

గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న ఒక పెద్ద ఆలయం.[1][2]ఇది ఏడుకొండల నడుమ ఉందని చెపుతారు. సమీపగ్రామమైన శ్రీనివాసపురం నుండి ఏడవ కొండపై కొలువుతీరిన స్వామిని పారిజాత వెంకన్న అని కొలుస్తారు. తిరుమలలో ఉన్నట్టుగా స్వామి ఈ దేవాలయంలో 11 అడుగులు ఎత్తు రూపంలో సుందరంగా దర్శనం ఇస్తాడు.

ఆలయంలో పూజలు

[మార్చు]

ఆలయ ప్రత్యేకతలు

[మార్చు]

విడియో చిత్రాలు

[మార్చు]
గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం వీడియో

సమీప ఆలయాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "పారిజాత గిరి ప్రదక్షిణ". www.eenadu.net/. 2022-11-01. Archived from the original on 2022-11-22. Retrieved 2022-11-22.
  2. ABN (2021-05-23). "వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-22. Retrieved 2022-11-22.

వెలుపలి లంకెలు, ఆధారాలు

[మార్చు]