రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°4′1″N 81°46′37″E మార్చు
పటం

రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా లోగలదు. ఇది రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది

చరిత్ర

[మార్చు]

గతంలో ఉన్న కడియం నియోజకవర్గానికి బదులుగా, 2008 నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఏర్పడింది.

కడియం శాసనసభ నియోజకవర్గం

[మార్చు]

1999 ఎన్నికలలో ఇక్కడ 2,43,229 రిజిస్టర్డ్ వోటర్లున్నారు. ఇక్కడినుండి ఎన్నికైన అభ్యర్థులు.[1]

మండలాలు, ప్రాంతాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం నియోజకవర్గం సంఖ్య రిజర్వేషన్ గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024 51 జనరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పు తె.దే.పా 129060 చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పు వైసీపీ 64970
2019 51 జనరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పు తె.దే.పా 74166 ఆకుల వీర్రాజు పు వైసీపీ 63762
2014 51 జనరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పు తె.దే.పా 87540 ఆకుల వీర్రాజు పు వైసీపీ 69482
2009 170 జనరల్ చందన రమేష్ పు తె.దే.పా 44617 రవణం స్వామినాయుడు పు ప్రజారాజ్యం పార్టీ 43070

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Election Commission of India.A.P.Assembly results 1978-2004". Archived from the original on 2007-09-30. Retrieved 2008-06-06.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-29. Retrieved 2014-04-15.