గరీబ్ జనతా దళ్ (సెక్యులార్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గరీబ్ జనతా దళ్
నాయకుడుఅనిరుధ్ ప్రసాద్ యాదవ్
స్థాపన తేదీ2015
ప్రధాన కార్యాలయంబీహార్
ECI Statusరాష్ట్ర పార్టీ

గరీబ్ జనతా దళ్ (సెక్యులర్) అనేది బీహార్‌లోని రాజకీయ పార్టీ. 2015 బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు లోక్‌సభ మాజీ ఎంపీ అనిరుధ్ ప్రసాద్ యాదవ్ ('సాధు యాదవ్') పార్టీని స్థాపించాడు.[1][2] పార్టీ అధ్యక్షుడిగా రాజ్యసభ మాజీ ఎంపీ బ్రహ్మదేవ్ ఆనంద్ పాశ్వాన్‌ను యాదవ్ నియమించాడు.[2]

ప్రాథమిక ఓట్ల లెక్కింపు ప్రకారం, 2015 ఎన్నికలలో ఈ పార్టీ 92,279 ఓట్లను (రాష్ట్రవ్యాప్తంగా 0.2%) సాధించింది.[3]

మూలాలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]